📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Adulterated Liquor : కూటమి అండతోనే కల్తీ మద్యం రాకెట్ -YCP

Author Icon By Sudheer
Updated: October 6, 2025 • 9:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం (Adulterated Liquor) రాకెట్‌పై వైసీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో టీడీపీ నేతలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం షాపుల పాలసీని రద్దు చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

KTR : ఎన్నికల కమిషన్ పై KTR వ్యంగ్యాస్త్రాలు

జూపూడి ప్రభాకర్‌రావు (Jupudi Prabhakar Rao) తన విమర్శలను మరింత పదును పెడుతూ, “ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇంత పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారీ ఎలా సాధ్యం అవుతుంది?” అని ప్రశ్నించారు. జిల్లాల్లో అక్రమంగా కల్తీ లిక్కర్ డెన్లను ఏర్పాటుచేసి ఆదాయాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ రాకెట్ కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటే, అధికార పార్టీ నేతలు మౌనంగా ఉండటం అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

కల్తీ మద్యం సమస్య రాష్ట్రంలో పెద్ద సవాలుగా మారుతున్న సమయంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ నేతల ఈ విమర్శలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఈ రాకెట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్రమ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను అణచివేయాలని జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Jupudi Prabhakar Rao Latest News in Telugu liquor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.