📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

CM Chandrababu: నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

Author Icon By Pooja
Updated: January 12, 2026 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిధుల లేమి పేరుతో నిలిచిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CMChandrababu) నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులకు పరిమితమవకుండా, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయాలని తెలిపారు.

Read Also: AP: నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

CM Chandrababu: Do not stop the works citing lack of funds as the reason.

కొన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిగా వినియోగించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం(CMChandrababu) చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా భారీగా నిధులు పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

నెలాఖరులోగా కేటాయించిన పనులను పూర్తిచేసి, అవసరమైతే అదనపు నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకురావడం సాధ్యమవుతుందని సీఎం తెలిపారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#PPPProjects DevelopmentWorks' Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.