📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి సంవత్సరం కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల నుంచి వేల టీఎంసీల నీరు వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి పెద్ద నష్టమని పేర్కొంటూ, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలోనే అనేక కీలక జల ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసిన సీఎం, అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో(CM Chandrababu) పెట్టుకుని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికీ నీరు వృథా కాకుండా వినియోగించేందుకు ఎవరైనా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీటి కొరత సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గంగా–కావేరీ, గోదావరి–పెన్నా వంటి నదులను కలపడం ద్వారా నీటి వనరులను సమతుల్యంగా పంచుకోవచ్చని సూచించారు. ఈ విధానం అమలైతే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IrrigationProjects Latest News in Telugu WaterResources

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.