📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్

Author Icon By Rajitha
Updated: October 31, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chittur: చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరిగిందన్న కారణంతో కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు (chittur) నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ దారుణ హత్యకు దాదాపు పదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

Read also: Latest Telugu News : Montha Cyclone : తెలుగు నేల కకావికలం

Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలనo

Chittur: ఈ కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ప్రధాన నిందితుడు కాగా, ఇతను మృతుడు కఠారి మోహన్ మేనల్లుడు. మరో నలుగురు నిందితులు వెంకటాచలపతి (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), వెంకటేష్ (A5)గా గుర్తించారు. మొదట 23 మంది నిందితులను చేర్చినా, A6 నుండి A23 వరకు ఉన్నవారిపై కేసులను కోర్టు కొట్టివేసింది. బురఖాలు ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో మేయర్ దంపతులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయ, కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో వెల్లడైంది. మొత్తం 122 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. నిందితులు త్వరలోనే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Chittoor Court Crime Judgement latest news Murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.