हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Mahanadu : పీకలు కోసినా.. పార్టీ జెండా మాత్రం వదల్లేదు – చంద్రబాబు

Sudheer
Mahanadu : పీకలు కోసినా.. పార్టీ జెండా మాత్రం వదల్లేదు – చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ (TDP) మాత్రమే మహానాడు (Mahanadu) వంటి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై చర్చించే పార్టీగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ, గతంలో తిరుపతిలో జరిగే మహానాడు, ఈసారి దేవుడి గడప అయిన కడపలో జరగడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 34 మహానాడ్లు నిర్వహించగా, రెండు డిజిటల్ రూపంలో జరిగాయన్నారు. రాయలసీమ ప్రజల తీర్పును గౌరవిస్తూ కడపలో మహానాడును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయే కూటమిలో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందని తెలిపారు.

త్యాగాలు – విజయానికి పునాది

రాయలసీమలో పదికి పది స్థానాల కోసం మరింత కృషి చేయాలని పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథం నుంచి తన వస్తున్నా పాదయాత్ర వరకు, తాజాగా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర వరకు, టీడీపీ కార్యకర్తలు త్యాగాలతో నిలబడిన చరిత్రను గుర్తు చేశారు. టీడీపీని అణచివేయాలన్న కుట్రలకు పని చేయకుండానే, అక్రమ అరెస్టులు, కేసులకు భయపడకుండా జెండా మోసిన కార్యకర్తలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. “మన చంద్రయ్య పీక కోసినా జై తెలుగుదేశం అన్నాడు” అని ఉదహరిస్తూ, అలాంటి చైతన్యం ప్రతి కార్యకర్తలో ఉండాలని చెప్పారు.

అభివృద్ధి అంటే టీడీపీ – చరిత్రలో శాశ్వత ముద్ర

తెలుగుజాతి అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, మహిళలకు ఆస్తిలో హక్కు, బాలికల విద్య ప్రోత్సాహం, మిగులు విద్యుత్, రూ.2 బియ్యం, పక్కా ఇళ్లు, రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అనేక రంగాల్లో టీడీపీ చేసిన కృషిని గుర్తు చేశారు. “తెలుగుదేశం పార్టీ ముందు – తర్వాత అన్న చరిత్ర రాష్ట్రానికి ఉందని గర్వంగా చెప్పగలుగుతాం” అని పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకు సాగే ఈ పార్టీ ప్రజల ఆశలకి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.

Read Also : Mahanadu : తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు – లోకేష్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

📢 For Advertisement Booking: 98481 12870