📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Chandrababu Naidu: అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

Author Icon By Pooja
Updated: December 5, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి (Chandrababu Naidu)అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడంతో భూ సమీకరణ ప్రక్రియ పునరుద్ధరించబడింది. ఇదే సందర్భంలో సీఆర్డీఏ కూడా పలు కీలక నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. రెండో విడతలో భూములు ఇస్తున్న రైతులకు ప్యాకేజీని ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, అమరావతి మౌలిక సదుపాయాల కోసం మరో భారీ రుణాన్ని తీసుకునేందుకు ఆమోదం లభించింది.

Read Also: TTD: పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

Chandrababu Naidu: Speed ​​up the development of Amaravati: Green signal for key projects

లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీకి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) నాయకత్వంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

అమరావతికి భారీ రుణం – రోడ్ల అభివృద్ధికి నిధులు

అమరావతి నిర్మాణానికి నాబార్డ్(NABARD) ద్వారా రూ.7,380.70 కోట్ల రుణం తీసుకోవడం ప్రభుత్వం అంగీకరించింది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారితో అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మంత్రి నారాయణ ప్రకారం, జనవరి నాటికి సీడ్ యాక్సిస్ రహదారి మంగళగిరి రోడ్డుకు కలుస్తుంది. జాతీయ రహదారికి అనుసంధానం వేగంగా జరుగుతోందని తెలిపారు.

రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పలు మెగా ప్రాజెక్టులను ప్రకటించింది.

రెండో విడతలో రైతులు ఇవ్వనున్న 7,000 ఎకరాల్లో 2,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడత రైతులకు వర్తించిన ప్యాకేజీనే రెండో విడత రైతులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Amaravati Development AP Government CRDA Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.