हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest news: Chandrababu Naidu: అన్నదాత సుఖీభవ..పీఎం కిసాన్‌ రెండో విడత నిధులు విడుదల

Saritha
Latest news: Chandrababu Naidu: అన్నదాత సుఖీభవ..పీఎం కిసాన్‌ రెండో విడత నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ₹3,200 కోట్లు నేరుగా విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద(Chandrababu Naidu) ప్రతి రైతు ఖాతాలో ₹7,000 చొప్పున నగదు జమ చేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి చంద్రబాబు కడప జిల్లా పెండ్లిమర్రిలో ప్రారంభించారు.

Read also: రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ

Chandrababu Naidu
Annadata Sukhibhav – PM Kisan Scheme

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు

పెండ్లిమర్రిలో చేసిన పర్యటనలో, ఎరువుల కేంద్రం ను సందర్శించిన చంద్రబాబు, అక్కడి రైతులతో(Chandrababu Naidu) మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం, ఈ పథకం కింద నిధులను విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమయంలో, కోయంబత్తూర్ (తమిళనాడు) నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల బలవంతమైన పెట్టుబడుల కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని, ఇది రైతులకు అనుకూలంగా పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870