📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Chandrababu: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్‌: సీఎం కీలక ఆదేశాలు

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Government: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధికారులు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అవసరమైతే బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసేలా చూడాలని తెలిపారు.

Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

Chandrababu: Government services will be fully digital: CM’s key instructions

క్రెడిట్ రేటింగ్ ఆధారంగా తక్కువ వడ్డీ రుణాలు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సంక్షేమ–అభివృద్ధి నిధులను సమర్థంగా వినియోగించేందుకు కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ఇకపై కొరియర్ ద్వారా పంపే అవకాశాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కంపెనీల క్రెడిట్ రేటింగ్(Credit rating) ఆధారంగా తక్కువ వడ్డీ రుణాలు లభిస్తాయని వివరించారు.

సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని, కేంద్ర–రాష్ట్ర డేటాలను ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో సమీకరించామని చెప్పారు. అవేర్ యాప్ ద్వారా రియల్ టైం డేటా ప్రభుత్వానికి చేరుతోందని వెల్లడించారు.

టెక్నాలజీ–గ్రీన్ ఎనర్జీలో ఏపీ ముందంజ

టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలలో ఏపీ ముందంజలో ఉందని, మైక్రోసాఫ్ట్ భారత్‌లో రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Administrative Reforms Andhra Pradesh CM Meeting AP Government AP online services Chandrababu Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.