📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu: ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Author Icon By Uday Kumar
Updated: April 16, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం జరిగిన సమీక్షలో, ఉచిత ఇసుక విధానం సరైన రీతిలో అమలు జరగాలని, ఇసుకను పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సీనరేజ్ విధానాన్ని రద్దు చేసినట్టు సీఎం తెలిపారు.

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రధాన నగరాలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని గుర్తించిన సీఎం, ఈ మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు స్వీకరించే సరికొత్త ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులపై బాధ్యతగా అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు

#AndhraPradesh #APNews #APPolitics #Chandrababu #ChandrababuNaidu #GovernmentOrders #SandPolicy #SandRegulation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.