📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chandrababu:షెడ్యూల్ ప్రకారం దెందేరు వెళ్లాల్సిన సీఎం

Author Icon By Divya Vani M
Updated: April 16, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో జరగనున్న పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన కొత్తవలస మండలంలోని దెందేరు ప్రాంతానికి వెళ్లవలసి ఉండగా, ఇప్పుడు నవంబర్ 2న గజపతినగరం మండలం పురిటిపెంట ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మార్పు కారణంగా చంద్రబాబు పర్యటన దెందేరుకు బదులుగా పురిటిపెంటలో జరగనుంది.

పురిటిపెంట పర్యటనలో ముఖ్యమంత్రి రహదారి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా రహదారుల్లో గుంతలు పూడ్చే పనుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.826 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం విశేషం. ఇందులో భాగంగానే రహదారుల పునరుద్ధరణకు పురిటిపెంటలో పనులు చేపడతారు.

విజయనగరం పర్యటన అనంతరం చంద్రబాబు విశాఖపట్నం వెళ్తారు. నవంబర్ 2 మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి “విజన్-2047” డాక్యుమెంట్ తయారీకి సంబంధించి వివిధ భాగస్వాములతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రణాళిక రాష్ట్రం అభివృద్ధి దిశగా చేపట్టనున్న ప్రాధాన్యతా రంగాలను కవరుచేయడమే లక్ష్యం అంతేకాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Andhra Pradesh Chandrababu TDP-JanaSena-BJP Alliance Vijayanagaram District

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.