हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Chandra Babu: ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు

Tejaswini Y
Telugu News: Chandra Babu: ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు

దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలను అమలు చేయడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: Telangana: ఈనెల 19న తెలంగాణా మహిళలకు చీరల పంపిణీ

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

అదేవిధంగా, నారా లోకేష్‌ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్‌ చేస్తున్న కృషి ఫలితాలనిస్తున్నదని తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870