📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Anchor Shyamala: యాంకర్ శ్యామలపై కేసు

Author Icon By Aanusha
Updated: November 1, 2025 • 8:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా వేదికల్లో దుష్ప్రచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్నూలు పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Shyamala) పై కేసు నమోదు చేశారు.

Read Also: CM Chandrababu: కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు తీవ్ర అసహనం

కర్నూలు బస్సు ప్రమాదానికి (Kurnool bus accident).. కల్తీ మద్యం, బెల్టు షాపులు కారణమని వైసీపీ ఆరోపణలు చేసింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ప్రభుత్వం చెప్తోంది.ఈ క్రమంలోనే కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. కర్నూలు మండలంసోని బి. తాండ్రపాడుకు చెందిన వెనుములయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anchor Shyamala

ఈ ఫిర్యాదు ఆధారంగా 27 మందిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. యాంకర్ శ్యామల (ఆరే శ్యామల), కందుకూరి గోపీకృష్ణ, సీవీ రెడ్డితోపాటు వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు.పోలీసుల దర్యాప్తు వాస్తవాలు ఇలా ఉండగా, దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా యాంకర్ శ్యామల, తదితర వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anchor Shyamala Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.