हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Kuppam : పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు..

Divya Vani M
Kuppam : పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు..

చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam, Chittoor district) మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హర్యానాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా తీవ్ర ఉద్రిక్తతను రేపింది. తమను పట్టుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు ఆత్మరక్షణలో కాల్పులకు దిగారు.కుప్పం మీదుగా దొంగల ముఠా సరిహద్దు దాటనున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో డీఎస్పీ పార్థసారథి (DSP Parthasarathy) ఆదేశాలపై సీఐ మల్లేశ్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. కృష్ణగిరి–పలమనేరు జాతీయ రహదారిపై తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద రాత్రి 10:30 ప్రాంతంలో వాహనాల తనిఖీలు మొదలయ్యాయి.ఈ సమయంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌ ఉన్న స్కార్పియో కారు ఆచూకీకి వచ్చింది. పోలీసులిద్దరు తనిఖీ కోసం ముందుకెళ్లుతుండగా, కారు వెనక్కి ఢీకొట్టే ప్రయత్నం చేసింది. కానిస్టేబుళ్లు అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాల్పులతో రెస్పాన్స్… కారు పరారీ

కారులో దొంగల ముఠానే ఉందని నిర్ధారించుకున్న సీఐ మల్లేశ్ యాదవ్ తన రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. డ్రైవర్ తొడకు తగిలేలా ఒక రౌండ్ ఫైర్ చేశారు. అయినా దుండగులు కారును వేగంగా నడిపి పరారయ్యారు.దీంతో పోలీసులు వెంటనే పలు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. కుప్పం మండలంలోని పలార్లపల్లె, బేవనపల్లె, గోనుగూరు, వెండుగంపల్లె వంటి ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పరమసముద్రం చెరువు దగ్గర దొంగలు స్కార్పియో వదిలి పారిపోయినట్లు గుర్తించారు.

డ్రైవర్‌కు గాయం? ముఠాలో ఐదుగురున్నారా?

డ్రైవర్ కాల్పుల్లో గాయపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఐదుగురు దుండగులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసు నమోదు, సరిహద్దు భద్రత కట్టుదిట్టం

ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ మాట్లాడుతూ దొంగలపై హత్యాయత్నం కింద కేసు నమోదైనట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also : Masula Beach Festival : నేటి నుంచే ‘మసులా బీచ్ ఫెస్ట్’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
0:34

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

📢 For Advertisement Booking: 98481 12870