📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Bhimavaram Crime: సైబర్ క్రైమ్ లో 42 లక్షలు నగదు రికవరీ

Author Icon By Saritha
Updated: November 28, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నేషనల్ కార్డ్ డీల్ నెట్వర్క్ పశ్చిమ గోదావరి పోలీసుల దాడి

భీమవరం : సైబర్ క్రైమ్ లో డిజిటల్ (Bhimavaram Crime) అరెస్ట్ పేరుతో వాట్సప్ కాల్ లో(WhatsApp) బెదిరించి భీమవరంలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ నుండి సుమారు 78 .6లక్షల రూపాయలు చోరీ చేసిన కేసులో ఇంటర్నేషనల్ కార్డు డీల్ నెట్వర్క్ పై పశ్చిమగోదావరి పోలీసులు దాడి చేసి సుమారు 80 సొమ్మును తిరిగి వసూలు చేశారు. గురువారం ఆనంద ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. నవంబర్ 17వ తేదీన భీమవరంలో బాధిత వ్యక్తిని వివిధ కేసుల్లో మిమ్మలను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని అరెస్టు చేయకుండా ఉండాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలు చెప్పడంతో పాటు డబ్బులు ఇవ్వాలని సైబర్ క్రైమ్ కు చెందిన నేరస్తులు బాధితున్ని బెదిరించి 78.6 లక్షలు అతని ఖాతా ఉన్న బ్యాంకుల నుండి చోరీ చేశారన్నారు అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. దీనికి సంబంధించి నేరస్తులు దేశంలోని ఇంటర్నల్ నెట్వర్క్ తో కలిసి బాధితుని డబ్బును నియంత్రిత బ్యాంకు ఖాతాలకు రహస్యంగా మళ్ళించడానికి కార్డు డీల్ (స్కామర్ల స్కామ్) పద్ధతిని ఉపయోగించారన్నారు.

Read also: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్

42 lakhs cash recovered in cyber crime

వివిధ రాష్ట్రాల ముద్దాయిలను భీమవరం పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది

భీమవరం(Bhimavaram Crime) టూ టౌన్ సిఐ జి కాళీ చరణ్ బృందం భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు ఆకివీడు సీఐ వి. జగదీశ్వర్ రావు, ఎస్సైలు రెహమాన్, హెచ్ నాగార్జున ఎం. రవివర్మ ఎన్ శ్రీనివాసరావు కేఎం. వంశీ తదితర సిబ్బందితో కలిసి కేసును చేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని విజయవాడ సమీపంలో మరియు గన్నవరంలో 13మంది ముద్దాయిలను అరెస్టు చేశారన్నారు. ముంబై కు చెందిన రహతే జె నయన్ ను అరెస్టు చేయవలసి ఉందన్నారు అతను పరారీలో ఉన్నాడన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు తమకు మార్గదర్శకం చేశారన్నారు. సమావేశంలో భీమవరం డిఎస్పి రావూరి గణేష్ జై సూర్య. నర్సాపురం డిఎస్పి డాక్టర్ శ్రీ వేద పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh police arrests Bhimavaram Card Scam Cash Recovery Cyber Crime Digital Fraud Latest News in Telugu West Godavari Police WhatsApp scam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.