हिन्दी | Epaper
ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Latest News: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం

Radha
Latest News: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం

వాడరేవు తీరంలో స్నానం విషాదంగా మారింది

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల(Bapatla Sea Accident) జిల్లా చీరా మండలం వాడరేవు తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్నానానికి సముద్రంలోకి దిగిన విద్యార్థులలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుని ప్రాంతంలో విషాదాన్ని నెలకొల్పింది.

Read also: Visakhapatnam IT Hub: విశాఖ లో ఐటీ ఉద్యోగాలు : నారా లోకేష్

Bapatla Sea Accident

వీఐటీ యూనివర్సిటీ విద్యార్థుల దురదృష్టకర ఘటన

అమరావతిలోని విట్ యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు పర్యటన నిమిత్తం వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సాకేత్, జీవన్ సాత్విక్, సాయి మణిదీప్ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కొద్ది సేపటికి వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులు — సోమేష్ మరియు గౌతమ్ ఇంకా గల్లంతయ్యారని, వారి కోసం అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా దుర్ఘటన

ఇదిలాఉండగా, తెలంగాణలోని హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ మూసీ నదిలో కూడా ఇద్దరు యువకులు ఈత కొడుతూ గల్లంతయ్యారు. NDRF(National Disaster Response Force) మరియు స్థానిక ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆ ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు.

బాపట్లలో ఘటన ఎక్కడ జరిగింది?
చీరా మండలం వాడరేవు సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది.

మృతుల వివరాలు ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, జీవన్ సాత్విక్, సాయి మణిదీప్ మృతి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870