हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Banglore: వైఎస్ జగన్ – కేటీఆర్ కలయిక సంచలనం

Pooja
Telugu News: Banglore:  వైఎస్ జగన్ – కేటీఆర్ కలయిక సంచలనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బెంగళూరులో(Banglore) ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి ఫొటోలు రెండు రాష్ట్రాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Read Also: Maharashtra: చిరుత దాడి నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలుడు..

Banglore
Banglore

సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్‌లో ఇద్దరూ ప్రత్యేక అతిథులు
ప్రస్తుతం బెంగళూరులో(Banglore) ఉన్న జగన్, తరహుణిసెలోని సర్జ్ స్టేబుల్స్‌లో నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ — సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి కేటీఆర్ కూడా ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఇండియన్ షో జంపింగ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో దేశీయ, విదేశీ రైడర్లు పాల్గొన్నారు.
అంతర్జాతీయ విభాగంలో ఎడ్వర్డ్ ష్మిట్జ్, అనస్తాసియా బోండారివా, జైన్ షాజీ సమీర్, వాలెంటిన్ మార్కాట్ వంటి ప్రముఖ రైడర్లు పోటీ పడ్డారు.

కార్యక్రమం మొత్తం కలిసే గడిపిన ఇద్దరు నేతలు
ఈవెంట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు వైఎస్ జగన్ మరియు కేటీఆర్ కలిసి ఉండటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది.

“జగన్ అన్నను కలవడం ఆనందంగా ఉంది” — కేటీఆర్ స్పందన
ఈ భేటీపై స్పందించిన కేటీఆర్, జగన్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, బెంగళూరులో జరిగిన ఈ సమావేశం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియా అంతటా వేగంగా పాకాయి. ఈ భేటీ నేపథ్యంలో 2028లో కేటీఆర్, 2029లో వైఎస్ జగన్ తమ తమ రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తారని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870