हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

News Telugu: AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

Rajitha
News Telugu: AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

AP Vs KA: విశాఖపట్నంలో (vishakapatnam) గూగుల్ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు రాష్ట్రాల ఐటీ మంత్రులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం వ్యాఖ్యలు చేసుకుంటూ, పెట్టుబడుల అంశంపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఎక్స్‌ (ట్విట్టర్‌)లో “ఆంధ్రా వంటల్లో కారం ఎక్కువగా ఉంటుంది.. అలాగే మన పెట్టుబడుల్లో కూడా ఉంది. ఈ ఘాటు పెట్టుబడులు పొరుగువారికి వేడి పెడుతున్నాయి” అని ట్వీట్‌ చేశారు. దీని నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు. ప్రియాంక్ ఖర్గే ట్వీట్‌లో పేర్కొంటూ “ప్రతి వంటకంలో కాస్త ఘాటు అవసరమే కానీ, సమతుల్యత కూడా ఉండాలి. అదే విధంగా బడ్జెట్‌లో కూడా సమతుల్యత అవసరం. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేవలం ఏడాదిలోనే రూ.1.6 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP)–ఆదాయ లోటు వ్యత్యాసం కూడా పెరిగింది,” అని వ్యాఖ్యానించారు. చివరగా, “పొరుగువారి అసూయ.. యజమానికి గర్వం” అంటూ వ్యంగ్యంగా ముగించారు.

Read Also: Visakhapatnam: విశాఖలో భారీ పెట్టుబడి

AP Vs KA

AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

ఇక దీనికి ప్రతిగా నారా లోకేశ్ మరోసారి స్పందిస్తూ, “కర్ణాటక (karnataka) ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబడి ఉంది. వారి వద్ద ఉన్న పరిశ్రమలే మౌలిక సదుపాయాల లోపాన్ని, విద్యుత్ కోతలను ప్రస్తావిస్తున్నారు. ముందుగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే ఇంతకుముందు కూడా ఏపీపై విమర్శలు చేశారు. గూగుల్ ప్రాజెక్ట్‌ కోసం ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోందని, వాటిని దాచిపెడుతోందని ఆరోపించారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం — “రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ మంచిదే. కానీ అది వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లకూడదు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పోటీ పడితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది,” అని పేర్కొన్నారు.

ఏపీ, కర్ణాటక మధ్య వివాదం ఏ అంశంపై ప్రారంభమైంది?
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.

నారా లోకేశ్ ట్వీట్‌లో ఏమన్నారు?
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఘాటుగా ఉన్నాయని, పొరుగువారికి కూడా వేడి పెడుతున్నాయని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

📢 For Advertisement Booking: 98481 12870