हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu news: AP: 12 ఏళ్ల పైబడిన లారీ యజమానుల వాహనాలు నిలిపివేత

Tejaswini Y
Telugu news: AP: 12 ఏళ్ల పైబడిన లారీ యజమానుల వాహనాలు నిలిపివేత

AP: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పైబడిన వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీలను రూ.1,340 నుంచి రూ.33,040కి పెంచడంతో, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (South India Motor Transport Association) ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయానికి నిరసనగా, ఈ నెల 10 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 12 ఏళ్ల పైబడిన లారీలతో సరుకు రవాణాను నిలిపివేస్తామని SINTA ప్రకటించింది.

కేంద్ర ఫిట్‌నెస్ ఫీజు పెంపుపై దక్షిణ భారత బంద్

వీటితో రాష్ట్రంలోని రైల్వే గూడ్స్ యార్డులు, షిప్ యార్డులు, పౌరసరఫరాల గోడాములలో సరుకు రవాణా వాహనాలు నిలిచిపోతాయి. ఈ బంద్ కొనసాగే వరకు కేంద్రం పాత ఫిట్‌నెస్ ఫీజులను కొనసాగించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై దుష్ప్రచారం – AP ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం

AP
Vehicles of lorry owners above 12 years of age to be impounded

కేంద్రం ఫీజులు తగ్గించే వరకు బంద్ కొనసాగింపు

సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల లారీ యజమానులు పాల్గొన్నారు. SINTA అధ్యక్షులు, కార్యదర్శులు ఫిట్‌నెస్ ఛార్జీ(Fitness charge)ల పెరుగుదల లారీ యజమానులపై భారం మోపుతోందని, సమస్యను పరిష్కరించేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపారు.

ఫిట్‌నెస్ ఛార్జీలు వాహనాలు రోడ్లపై నడవడానికి సురక్షితంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి ప్రభుత్వం వసూలు చేసే రుసుము. ఇది పెరగడం వల్ల 12 ఏళ్ల పైబడిన వాహనాల యజమానుల వ్యయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870