(AP) తెలుగుదేశం పార్టీ కొత్తగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ జాబితాను ఖరారు చేశారు. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం అధినేత చంద్రబాబు.. ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటుగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు.
Read Also: YS Jagan: జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
అధ్యక్షులు వీరే!
(AP) అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు, అరకు- మోజోరు తేజోవతి, శ్రీకాకుళం – మోదవలస రమేశ్, విశాఖ- చోడే వెంకట పట్టాభిరాం, విజయనగరం – కిమిడి నాగార్జున, బాపట్ల – రాజశేఖర్ బాబు, గుంటూరు – పిల్లి మాణిక్యరావు, మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి, నర్సరావుపేట – షేక్ జాన్ సైదా, విజయవాడ – గద్దె అనురాధ, అమలాపురం – గుత్తల సాయి, ఏలూరు- బడేటి రాధాకృష్ణ, కాకినాడ- జ్యోతుల నవీన్,నర్సాపురం – మంతెన రామరాజు,
రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి,అనంతపురం – పూల నాగరాజు, హిందూపురం – ఎం.ఎస్. రాజు, కడప- చదిపిరాళ్ల భూపేష్, కర్నూలు- గుడిశె కృష్ణమ్మ, నంద్యాల- గౌరు చరితా రెడ్డి,చిత్తూరు – షణ్ముగ రెడ్డి,నెల్లూరు- బీద రవిచంద్ర, ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి,రాజంపేట – సుగవాసి ప్రసాద్,తిరుపతి – పనబాక లక్ష్మి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: