हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Latest News: AP TET: వచ్చే నెల టెట్… క్లారిటీ ఇచ్చిన లోకేష్

Radha
Latest News: AP TET: వచ్చే నెల టెట్… క్లారిటీ ఇచ్చిన లోకేష్

నవంబర్‌లో టెట్, జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీ టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) టెట్ (AP TET) మరియు డీఎస్సీ (DSC) నోటిఫికేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Read also: Maoist: మావోయిస్టుల ‘ప్రతిఘటన వారం’ తో పోలీసుల హై అలెర్ట్

AP TET


ఆయన ఆదేశాల ప్రకారం, 2025 నవంబర్ చివరివారంలో టెట్(AP TET) పరీక్ష నిర్వహణ, అలాగే 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి నెలలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రతి సంవత్సరం డీఎస్సీ — కొత్త ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. కొత్తగా నియమితులు అయ్యే ఉపాధ్యాయులు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విధుల్లో చేరేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

ఇకపై, విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించి బేస్‌లైన్ టెస్ట్‌లు, యాక్షన్ ప్లాన్‌లు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి విధుల్లో చేరతారని తెలిపారు.

టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు?
2025 నవంబర్ చివరివారంలో టెట్ పరీక్ష జరుగుతుంది.

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
2026 జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870