हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Telugu news: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

Tejaswini Y
Telugu news: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య ఆలయా(AP temples)ల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సేవల నాణ్యతపై భక్తులు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఈ ఆలయం చివరి స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీజీఎస్‌(RTGS) ద్వారా జరిగిన రివ్యూ సమావేశంలో ఆలయాల నిర్వహణపై పలువురు ఈవోల పనితీరును సీఎం ప్రశ్నించారు. భక్తుల నుంచి భారీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో, పెనుగంచిప్రోలు ఆలయ ఈవోను వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో అతనికి ఇతర పదవులు ఇవ్వకూడదనే సూచన కూడా వచ్చినట్లు సమాచారం.

Read also: AP: అమరావతికి చట్టబద్ధతకు మొదలైన ప్రక్రియ

AP temples
Government survey report on AP temples

ఆలయాల సేవల్లో లోపాలు

తదనంతరం దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ (Commissioner Ramachandra Mohan) మరియు మొత్తం ఏడు ప్రధాన ఆలయాలు, 14 ముఖ్య ఆలయాల ఈవోలతో సీఎస్ విజయానంద్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భక్తుల సంతృప్తి స్థాయిని కనీసం 90 శాతం వరకు పెంచాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు.

ప్రభుత్వం గత ఏడాది జూన్‌ నుండి ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు ఫోన్ చేసి, ఆలయ సేవలపై వారి అభిప్రాయం సేకరించింది. మొత్తం సర్వేలో సంతృప్తి స్థాయి 60–70 శాతానికి పరిమితమైందని, కొంతమంది ఆలయాల్లో ఇది 40–50 శాతం మాత్రమే ఉందని వెల్లడైంది.

శ్రీకాళహస్తి టాప్‌లో–కనకదుర్గ ఆలయం బాటమ్‌లో

ప్రధాన ఆలయాల విభాగంలో, శ్రీకాళహస్తి ఆలయం(AP temples) 72.7% సంతృప్తితో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత ద్వారకాతిరుమల (71.5%), శ్రీశైలం (70.4%), కాణిపాకం (70%), సింహాచలం (68.8%), అన్నవరం (67.8%) ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం 66% సంతృప్తితో చివరి స్థానంలో నిలిచింది.

ఉపకమిషనర్ కేడర్‌ కలిగిన 14 ముఖ్య ఆలయాల్లో మోపిదేవి ఆలయం 70.2% తో మొదటి స్థానం దక్కించుకోగా, పెనుగంచిప్రోలు ఆలయం అత్యల్ప సంతృప్తితో చివరగా నిలిచింది. అందువల్లే ఆ ఆలయ ఈవోపై చర్యలు తీసుకున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

📢 For Advertisement Booking: 98481 12870