📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP teachers news : ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

Author Icon By Sai Kiran
Updated: March 10, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP teachers news : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనల్లో మినహాయింపు కల్పించింది.

నిరసన కేసుల ఉపసంహరణ

సీపీఎస్ రద్దు కోరుతూ 2022లో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో 73 మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

Read Also: Lokesh : నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

AP teachers news

కోర్టులో పిటిషన్ దాఖలు

కేసుల ఉపసంహరణకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో రెండేళ్లుగా కేసులతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు పెద్ద ఊరట లభించింది.

అంధ ఉపాధ్యాయులకు హాజరు మినహాయింపు

ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.

ఇకపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దృష్టిలోపం గల ఉపాధ్యాయుల హాజరును LEAP యాప్‌లో నేరుగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Andhra Pradesh education department news Andhra Pradesh teachers protest case withdrawal AP teachers attendance rule change news AP teachers news today CPS protest teachers case update AP education reforms Andhra Pradesh news face recognition attendance exemption teachers AP Google News in Telugu government teachers policy update AP LEAP app attendance teachers AP teachers union protest CPS AP news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.