📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Latest News: AP: క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

Author Icon By Aanusha
Updated: December 7, 2025 • 7:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ప్రైవేట్ క్విక్ కామర్స్ సంస్థల తరహాలోనే… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (AP) కూడా రైతుబజార్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. కూరగాయలు, పండ్లను digirythubazaarap.com సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది.

Read Also: CM Chandrababu: టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

AP: State government enters the field of quick commerce

ఆర్గానిక్ ఉత్పత్తులు లాంటి వాటిని కూడా చేర్చే అవకాశం

సైట్‌లో అందించే ఉత్పత్తులు పూర్తిగా రైతుబజార్ల నుంచే వస్తాయి కాబట్టి, నాణ్యతపై ప్రజలు నమ్మకం ఉంచవచ్చు. భవిష్యత్తులో పాలు, పూలు, పప్పుదినుసులు, ఆర్గానిక్ ఉత్పత్తులు లాంటి వాటిని కూడా చేర్చే అవకాశం ఉంది..ప్రాజెక్ట్‌ను పైలట్‌గా విశాఖలో అమలు చేసి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైతుబజార్లకు — విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, రాజమండ్రి, నెల్లూరు వంటి ప్రాంతాలకు కూడా ఈ డిజిటల్ సర్వీస్‌ను విస్తరించనున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh government initiative AP quick commerce Digi Rythu Bazaar latest news online vegetable delivery Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.