📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu News: AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ఆందోళన:1500కు పైగా కేసులు నమోదు

Author Icon By Pooja
Updated: December 9, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మరణించినప్పటికీ, ఇవి నిజంగా టైఫస్ వల్ల జరిగాయని ఇప్పటివరకు స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. మరణాలపై ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక పరిశోధన అవసరమైందని, దానికి 2–3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

Read Also: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

AP: Scrub typhus concern in the state: Over 1500 cases registered

పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి

దేశంలోని(AP) ఇతర రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు మరింతగా నమోదయ్యాయి.

గ్రామాల్లో వెలుగులోకి వస్తున్న సంఘటనలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన బత్తుల లూర్దమ్మ (64) పది రోజుల క్రితం జ్వరం, శరీర నొప్పులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వైద్యులు ఆమెకు స్క్రబ్ టైఫస్(Scrub typhus) లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామానికి చెందిన మరో వ్యక్తిలో కూడా స్క్రబ్ టైఫస్ పోలి ఉన్న లక్షణాలు బయటపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu HealthNews InfectionCases Latest News in Telugu ScrubTyphus

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.