📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News: AP: 13 జిల్లాలకు ఆర్టీజీఎస్ సెంటర్లు..

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: మొంథా తుఫాను అనుభవం తర్వాత, ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌)(Real Time Governance) సాంకేతికతను మరింత బలోపేతం చేస్తోంది. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి ఈ వ్యవస్థను కీలక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Tanzania: టాంజానియా ఎన్నికల్లో హింస.. 700 మంది మృతి

AP

రాష్ట్రస్థాయి కేంద్రం, సేవలు

రాష్ట్ర ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సచివాలయం సమీపంలో ఒక మల్టీపర్పస్ భవనాన్ని దీనికోసం నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆర్టీజీఎస్ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లా కేంద్రాల నిర్మాణం, పర్యవేక్షణ

జిల్లాల్లో నిర్మించే ఆర్టీజీఎస్(RTGS centers) కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తారు. ఈ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్,(Command Control Center) సీసీటీవీ డేటా సెంటర్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ నెట్‌వర్క్ సెంటర్, కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం ఉంటాయి. రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 264 మంది కూర్చుని పనిచేయడానికి వీలుగా టేబుళ్లు, 338 మంది కూర్చునేలా ఒక పెద్ద హాలు, మినీ కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎన్‌సీసీ-మ్యాట్రిక్స్ సంస్థ తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Government AP RTGS command control center Disaster Management e-governance. Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.