Latest News: AP: రాష్టంలోని, రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు

Read Time:  1 min
Latest News: AP: రాష్టంలోని, రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపడుతోంది. (AP) రేషన్‌లో బియ్యం, చక్కెరతోపాటు రాగులు, జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ నుంచే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది. పలు జిల్లాల్లో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తోంది. 20 KGs రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్ఠంగా 3KGs వరకు రాగులు, జొన్నలు, 17 KGs బియ్యం ఇస్తోంది. కాగా TDP ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగిపిండిని పంపిణీ చేసింది.

Read Also: CM Chandrababu: ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

AP: Ragi, jowar again in ration in the state
AP: Ragi, jowar again in ration in the state

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.