📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 10:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మేలు జరిగే విధంగా పాలనను కొనసాగిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మళ్లీ ఒకసారి నిరూపించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.

Read Also: AP Weather: ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు

తాజాగా ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ శాఖ (Panchayat Raj Department) లో పదోన్నతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ శాఖలో పదోన్నతులకు అవసరమైన అర్హత కాలం రెండు సంవత్సరాలుగా ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం ఈ వ్యవధిని తగ్గిస్తూ రెండేళ్ల అర్హతను ఒక సంవత్సరానికి పరిమితం చేసింది.

ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కలిగింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో ఒకేసారి 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. వీరిలో డిప్యూటీ ఎంపీడీవోలుగా 660 మందికి పదోన్నతి లభించనుండగా.. మిగిలిన వారు పైగ్రేడ్‌లకు పదోన్నతి పొందుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Government AP Panchayati Raj department latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.