📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: 62 మంది డాక్టర్లుకు నోటీసులు జారీ

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం వైద్యులపై చర్యలకు సిద్ధమైంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 62 మంది వైద్యులపై ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే వారి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై వైద్యులు ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. ఈ 62మందిలో 12 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు.

Read Also: AP: ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం

AP: Notices issued to 62 doctors

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government AP doctors action Breaking News latest news Show cause notices to doctors Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.