📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

News Telugu: AP: ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం

Author Icon By Rajitha
Updated: December 8, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్లు శాతం ఫలితాలు సాధించేలా 100 రోజుల స్పెషల్ ప్రణాళికను అమలు చేస్తూ, ఈ వ్యవధిలో సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించడానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆదివారాలు సహా ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉంటుంది.

Read also: Award: గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

meal available even on holidays

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

డిసెంబర్ 6 నుంచి schools-లో special study plan అమల్లోకి వచ్చింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ క్లాసులు నిర్వహిస్తారు. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు రెండు సబ్జెక్టులపై ప్రత్యేక స్టడీలు ఉంటాయి. తరగతులు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి స్టూడెంట్లను ఇళ్లకు పంపుతారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొన్ని పాఠశాలల్లో హాజరు శాతం దాదాపు 100% కు చేరింది. కొన్నిచోట్ల కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, హాజరు పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. పాఠశాలలన్నీ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి, నాణ్యత, పరిమాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యాశాఖ ఆదేశించింది

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh latest news Mid Day Meal Scheme Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.