ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, ‘మనమిత్ర’ (Manamitra) పేరుతో కొత్త వాట్సాప్ గవర్నెన్స్, వ్యవస్థను ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థకు, ప్రజలలో అద్భుతమైన ఆదరణ వస్తున్నది. గణాంకాలు, ప్రకారం ఇప్పటివరకు 50 లక్షల మంది, ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 900 సేవలందిస్తుండగా త్వరలోనే 1000కి పెంచనున్నారు. పాస్ పుస్తకాలు, ఆలయ సేవలు, బస్ టికెట్ల బుకింగ్, పన్నులు, బిల్లుల చెల్లింపులను ఈ యాప్తో చేసేయొచ్చు. 9552300009 నంబర్తోని ఈ యాప్ ప్రతి ఇంటి చిరునామాగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: