AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Read Time:  1 min
AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఆ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారుల దవడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: AP: త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

AP: Mad dog terrorizes Macherla in Palnadu district
AP: Mad dog terrorizes Macherla in Palnadu district

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.