📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy) కి మరోసారి నిరాశ
మిగిలింది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను 29కి కోర్టు
వాయిదా వేసింది. దీంతో మిథున్రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండే పరిస్థితి
ఎదురైంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి (Avinash Reddy) పాత్రపై ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలను ఇచ్చింది.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు

రివ్వూ పిటిషన్ వేసిన రాహుల్

మిథున్రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన
ఆదేశాలపై రాజమండ్రి జైలు (Rajahmundry Jail) సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవని, కోర్టు ఆదేశాల్లో ఉన్నమార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఈనెల 29న జరిగే విచారణ
తర్వాత మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది స్పష్టత
వచ్చే అవకాశముంది.

మిధున్ రెడ్డి పార్లమెంట్‌లో ఏ పదవులు చేపట్టారు?

మిధున్ రెడ్డి పార్లమెంట్‌లో పలు కమిటీలకు సభ్యుడిగా వ్యవహరించారు. అలాగే, 2019లో పార్లమెంట్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌ (Chief Whip) గా కూడా నియమితులయ్యారు.

మిధున్ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి గెలిచారు?

ఆయన రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు.

Read Hindi News: hindi.vaartha.com

Read Also: AP : ఆంధ్రప్రదేశ్ జనాభా పెంపు పాలసీ: తల్లులకు కొత్త ప్రయోజనాలు 

AP liquor scam Avinash Reddy bail petition Breaking News cbi investigation Court Postponed Evidence Submission jail latest news Political Controversy YCP MP Mithun Reddy ysrcp leaders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.