📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP Liquor : మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

Author Icon By Pooja
Updated: January 9, 2026 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Liquor) మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బార్లపై విధిస్తున్న 10 శాతం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ARET)ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹340 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read Also: AP: ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

AP Liquor: Liquor prices increased by Rs. 10 per bottle!

అయితే ఈ లోటును భర్తీ చేసే దిశగా మద్యం(AP Liquor) బాటిల్ ధరపై ₹10 పెంపు అమలు చేయనున్నారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి సుమారు ₹1,391 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తక్కువ ధర మద్యం, బీర్లకు మినహాయింపు

సామాన్య వినియోగదారులపై భారం తగ్గించే ఉద్దేశంతో క్వార్టర్ ధర ₹99గా ఉన్న బ్రాండ్లతో పాటు బీర్లపై ధరల పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3 స్టార్ మరియు అంతకంటే పై స్థాయి హోటళ్లలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగం, హాస్పిటాలిటీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ExciseTax Google News in Telugu Latest News in Telugu LiquorPriceHike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.