📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: గూగుల్ పెట్టబడులపై కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: October 16, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో విశాఖపట్నం (Visakhapatnam) లో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి అంగీకరించిందని వార్తలు వెలువడగా, సోషల్ మీడియాలో విపరీత చర్చకు కారణమయ్యాయి. విశాఖపట్నం, వాయపూర్వపు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ (IT industry) కు కొత్త హబ్‌గా అభివృద్ధి చెందుతుందనే వార్తపై స్థానికులు గర్వంతో స్పందిస్తున్నారు.

Read Also: AIR Force:ఇతర దేశాలకు ధీటుగా భారత్ అధునాతన ఎయిర్ ఫోర్స్

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం గూగుల్ సంస్థకు వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం విశేషంగా చూపిస్తోంది. అయితే కర్ణాటక ప్రభుత్వ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఆయన వ్యాఖ్యల ప్రకారం, గూగుల్ (Google) విశాఖపట్నంవైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం అందించిన భారీ రాయితీలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, యుటిలిటీ ఫీజుల తగ్గింపులు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి.

AP

పనితీరు బాగులేకపోతే నేను ఏమి చేయగలను

దీనికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఘాటుగా స్పందించారు.‘వాళ్లు (కర్ణాటక ప్రభుత్వం) పనితీరు బాగులేకపోతే నేను ఏమి చేయగలను? విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ల సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారు.. ముందు ఆ సమస్యలను పరిష్కరించుకోవడం వారికి అవసరం’ అని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రం ఇప్పటికే 120 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించిందని, వేగవంతమైన సంస్కరణలు కర్ణాటకతో వివాదానికి దారితీసిందని అంగీకరించారు.

అస్తవ్యస్తమైన విద్యుత్

అయితే, ఈ వేగం వల్ల ఆందోళన చెందుతున్న రాష్ట్రాలు తమ సవాళ్లకు స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు.కర్ణాటక (Karnataka) లో మౌలిక వసతుల విషయంలో లోకేశ్‌తో పాటు ప్రతిపక్ష జేడీఎస్ విమర్శలు చేసింది. అస్తవ్యస్తమైన విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Breaking News Google Data Center IT Minister Nara Lokesh latest news Priyank Kharge Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.