ఆంధ్రప్రదేశ్ (AP) లో ప్రభుత్వ భూములపై నివాసాల అంశానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూమిలో ఎంతకాలం నివసించినా, చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేకపోతే వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని స్పష్టం చేసింది. కేవలం దీర్ఘకాలంగా నివసించడం, పన్నులు చెల్లించడం మాత్రమే యాజమాన్య హక్కులను కల్పించవని తేల్చిచెప్పింది. ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉన్నవారికే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. విజయవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Chandrababu Naidu: హెరిటేజ్ పెరుగులో నాణ్యత లోపాలు గుర్తింపు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: