📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu news: AP: 10 వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు

Author Icon By Tejaswini Y
Updated: December 3, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది, ఉత్తీర్ణత శాతం(Pass percentage) పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కీలకమైన చర్యలు తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల(Tenth class students) సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా ఆయా పాఠశాలలలోని సబ్జెక్టు టీచర్లకు గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని అమలు చేయనున్నారు. ఉపాధ్యాయుల(teachers) అవార్డులు కూడా ఈ ఆధారంగా ఇవ్వబడనున్నాయి.

ఈ మేరకు, రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read also: చదరంగంలో సంచలనం సృష్టించిన మూడేళ్ల కుర్రాడు

Grades for teachers based on 10th grade students marks

పదో తరగతి పరీక్షల నిర్వహణ:
పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జిల్లా అధికారులతో 1 డిసెంబరుకు ఉన్నతాధికారులు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈసారి పరీక్షల ఇన్విజిలేషన్(Invigilation) డ్యూటీలను రాష్ట్రస్థాయిలోనే పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు.

మూల్యాంకన విధానం:
ప్రతి విద్యార్థి సమాధానపత్రాన్ని మూల్యాంకనం చేసేందుకు కనీసం 12 నుండి 15 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.

వివరాలు:

  1. పదో తరగతి పరీక్షలు: మార్చి 16 – ఏప్రిల్ 1
  2. పరీక్ష సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45
  3. విద్యార్థుల ఉత్తీర్ణత: సాధారణ మార్కుల ఆధారంగా టీచర్ల గ్రేడ్లు
  4. మూల్యాంకన విధానం: రాష్ట్రస్థాయి
  5. స్లిప్ టెస్టులు: పబ్లిక్ పరీక్షల వరకు భద్రపరచడం

విద్యార్థుల ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించి, సమాధానపత్రాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సంవత్సరం, విద్యార్థులను దత్తత తీసుకునే విధంగా రాష్ట్రస్థాయి నుండి సూచనలు అందిస్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh SSC AP 10th Class Exams AP Education Department AP Teacher Awards SSC 2023 Teacher Grading

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.