📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

AP Govt:విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

Author Icon By Radha
Updated: December 30, 2025 • 11:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP Govt) రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న పేద విద్యార్థినుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినుల రోజువారీ అవసరాలు, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఒక్కో విద్యార్థినికి పది నెలల పాటు నెలకు రూ.1000 చొప్పున కాస్మోటిక్స్ ఖర్చుల కోసం నగదు సహాయం అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థినుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

Read Also: AP NewDistricts: పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

AP Govt

పరీక్షల సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గింపు

అదనంగా, పరీక్షలకు(AP Govt) హాజరయ్యే విద్యార్థినులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు రవాణా ఖర్చుల కింద ఒక్కో విద్యార్థినికి రూ.350 ముందుగానే చెల్లించనున్నారు. ఈ చర్యతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

నిధులు విడుదల – త్వరలో ఖాతాల్లో జమ

ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. త్వరలోనే అర్హులైన విద్యార్థినుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుందని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. బాలికల విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాప్‌అవుట్‌లను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

EducationSchemes Google News in Telugu KasturbaGandhiBalikaVidyalaya Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.