हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: AP: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం

Anusha
Latest News: AP: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. పట్టణాభివృద్ధి సంస్థల (UDA) పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇకపై భూ వినియోగ మార్పిడి ద్వారా అదనపు ఆదాయం లభించబోతోంది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, భూవినియోగ మార్పిడికి ఎక్స్టెర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్ (EDC) విధించాలని నిర్ణయించింది.

Read Also: Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం

పంచాయతీలకు న్యాయమైన వాటా అందేలా

ఈ విధానం ద్వారా వసూలు చేసే మొత్తంలో 15 శాతం పట్టణాభివృద్ధి సంస్థలకు (UDA) వెళ్తే, మిగిలిన 85 శాతం నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అవుతుంది. ఇంతకు ముందు ఈ ఛార్జీలు పూర్తిగా UDA ఖాతాల్లోకి వెళ్తుండేవి. కానీ వాటి నుంచి గ్రామ పంచాయతీలకు వాటా తిరిగి ఇవ్వడం క్లిష్టమైన ప్రక్రియగా మారడంతో అధికారులు పలు సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు న్యాయమైన వాటా అందేలా, నగదు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అయ్యేలా ప్రభుత్వం (AP) తాజా ఆదేశాలు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870