ఏపీ (AP) ప్రభుత్వం బీఫార్మసీ లేదా డీఫార్మసీ విద్యలో శిక్షణ పొందిన ఫార్మసీ విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసే నిర్ణయం ఇటీవల ప్రభుత్వం తీసుకుంది. ఈ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాటికి ఏర్పాటు చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన ఫార్మసీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ (AP) పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు. జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Read Also: Gurukula School: ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: