हिन्दी | Epaper
టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP Government: మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

Rajitha
AP Government: మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకంను మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ పథకం ద్వారా, మహిళలు వంట, ప్యాకింగ్, భోజనం పంపిణీ మరియు వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో ప్రధాన బాధ్యతలు చేపడతారు. ఇప్పటికే కడప, (kadapa) జమ్మలమడుగు జిల్లాలలో ఈ పథకం సక్సెస్ అయ్యింది. విజయవంతమైన విధంగా అమలవుతున్నందున, త్వరలో 33 కొత్త స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.

Read also: YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్

AP Government

AP Government

మహిళలకు ఆర్ధిక స్వావలంబన

పథకం కింద మహిళలు నేచురల్/ఆర్గానిక్ కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తారు. దీని ద్వారా వారికి నిరంతర ఆదాయం లభిస్తుంది.
ఆర్గానిక్ వ్యవసాయం పై ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. మండల సమాఖ్యలు ఈ కార్యక్రమంలో సహాయం చేస్తాయి. అదనంగా, ఆర్గానిక్ కూరగాయలను భోజనంలో ఉపయోగించడం వల్ల, పిల్లలకు పోషక విలువలు పెరుగుతాయి. పథకం అమలు ద్వారా మహిళలు ఉద్యోగ అవకాశాలు పొందుతారు, ఆర్ధికంగా బలోపేతం అవుతారు మరియు రాష్ట్రంలో ఆహార ప్రమాణాలు మెరుగుపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్

పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్

చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

తెలుగు రాష్ట్రాల్లో చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు

స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు

జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్, YS షర్మిల

జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్, YS షర్మిల

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు!

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు!

మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు

మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త

ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్

ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్

📢 For Advertisement Booking: 98481 12870