हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

Sushmitha
Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో(AP) ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana) (PMAY) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు తాజాగా పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు నవంబర్ 5వ తేదీతో ముగియగా, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకు పెంచింది. దీనివల్ల మరింత మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.

Read Also: Bihar: పైకప్పు కూలి ఒకే కుటుంబం ఐదుగురు మృతి

 AP
AP

దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు తమ గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. వారి సహాయంతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అర్హతలు: దరఖాస్తుదారులకు తప్పనిసరిగా సొంత స్థలం, దానికి సంబంధించిన పట్టా ఉండాలి.
  • అవసరమైన వివరాలు: పేరు, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వంటి వివరాలు అందించాలి. నివాస స్థలంలో లబ్ధిదారుడి ఫోటో తప్పనిసరి.

ఆర్థిక సహాయం వివరాలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా అండగా నిలుస్తాయి:

  • పట్టణాలు, మున్సిపాలిటీలలో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 2.89 లక్షల వరకు అందిస్తున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో: రూ. 1.59 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతోంది.

అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870