AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

Read Time:  1 min
AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు రేపు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం, 2.30కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

Read Also: Maha Lodda Waterfalls: ఆంధ్రా ఊటీగా మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి

AP: Foundation stone for Quantum Valley to be laid tomorrow

ఈ నిర్ణయంతో భవిష్యత్ టెక్నాలజీ రంగంలో అమరావతి కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నిర్ణయం ద్వారా అమరావతి కేవలం రాజధాని నగరంగా కాకుండా, భవిష్యత్ టెక్నాలజీ (Future technology) లకు కేంద్ర బిందువుగా నిలిచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి?

క్వాంటమ్ వ్యాలీ అనేది అత్యాధునిక క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి కేంద్రబిందువుగా తయారయ్యే ఓ పరిశోధన, అభివృద్ధి హబ్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.