📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

News Telugu: AP: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి జైలు శిక్ష

Author Icon By Rajitha
Updated: December 7, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డికి కోర్టు నెల రోజుల సాధారణ జైలుశిక్ష విధించింది. అదేవిధంగా రూ.2 వేల జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ప్రసాదరెడ్డి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, నిర్లక్ష్యం చూపించారని, మొండి వైఖరి ప్రదర్శించారని తీవ్రంగా పేర్కొంది.

Read also: Nara Lokesh: టీమిండియా విజయం .. స్పందించిన మంత్రి లోకేశ్

VC Prasad Reddy sentenced to prison

అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం

ఈ కేసు నేపథ్యానికి వస్తే… ఏయూ బోటనీ విభాగంలో 17 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నూకన్నదొర 2022లో తన ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. నేరుగా కోర్టును ఆశ్రయించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాదించాడు. 2023 మార్చిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, కానీ ఆప్పుడు వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి ఆ ఆదేశాలను అమలు చేయలేదు. ఆ తరువాత నూకన్నదొర కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రసాదరెడ్డి ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను విస్మరించారని నిర్ధారించారు. అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం కోసం తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్‌లో స్టే రాకపోతే, డిసెంబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాల్సిందని ఆదేశాలు వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh andhra university latest news law Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.