📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి పరిమితం

Author Icon By Pooja
Updated: December 29, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనపై తుది నిర్ణయానికి వచ్చింది. తొలుత 29 జిల్లాలుగా ప్రతిపాదించినప్పటికీ, తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేయనున్నారు. ఈ అంశంపై ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఆమోదం పొందనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read Also: AP: గిరిజన రైతులకు 90శాతం రాయితీతో పరికరాలు

Andhra Pradesh: Final decision on reorganization… the number of districts limited to 28.

ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన మదనపల్లె జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం లేదు. బదులుగా అన్నమయ్య జిల్లా పేరునే కొనసాగిస్తూ, ఆ జిల్లాకు(AP) మదనపల్లెను కేంద్రంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా, ఇకపై మదనపల్లె కేంద్రంగా పనిచేయనుంది. రాయచోటి కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది.

జిల్లా సరిహద్దులు, భౌగోళిక మార్పులు

జిల్లా పునర్విభజనలో భాగంగా కొన్ని కీలక భౌగోళిక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

మండలాల పునర్విభజనలో భాగంగా:

మార్కాపురం, పోలవరం జిల్లాలపై నిర్ణయం

కొత్తగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో పొదిలిని కొనసాగించనున్నారు. అలాగే కురిచేడు, దొనకొండ మండలాలు ప్రకాశం జిల్లాలోనే ఉండనున్నాయి. పోలవరం జిల్లా కూర్పులో ఎలాంటి మార్పులు చేయడం లేదు.

ఈ పునర్విభజనకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే జిల్లాలు, మండలాల మార్పులపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నారు. ఒకవేళ సమావేశంలో సీఎం మార్పులు సూచిస్తే, అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh New Districts AP District Reorganization Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.