📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: చంద్రబాబు

Author Icon By Siva Prasad
Updated: January 24, 2026 • 11:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Electricity Charges: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇకపై విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో వచ్చే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని హామీ ఇచ్చారు.

Read Also: Akira Nandan: అకీరానందన్‌పై ఏఐ వీడియో.. నిందితుడి అరెస్ట్

శనివారం నగరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ప్రజలకు భారం పడకుండా పాలన కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. “చెడును గుర్తు పెట్టుకోండి, మంచిని ప్రోత్సహించండి. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకురావచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపారని సీఎం విమర్శించారు. ఆ కాలంలో దాదాపు రూ.32 వేల కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

AP Electricity Charges: There will be no increase in electricity charges: Chandrababu

విద్యుత్ రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా గృహ వినియోగదారులు, పరిశ్రమలకు పెద్ద ఊరట లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh power news AP electricity charges AP electricity charges latest AP power tariff hike Chandrababu Naidu electricity statement CM Chandrababu latest news Coalition Government AP no electricity price hike AP power tariff AP government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.