📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

Author Icon By Anusha
Updated: December 13, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా, మలుపుల వద్ద వేగంగా వాహనం నడపడంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది మరణించారని వారు తెలిపారు. అయితే, ప్రమాదానికి ముందు బ్రేకులు పనిచేయడం లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ వెల్లడించారు.

Read Also: Bhupalapally Crime: భార్యను ఉరి వేసి హత్య చేసిన భర్త.. అనంతరం ఆత్మహత్య

AP: Driver speeding caused accident: Injured

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Alluri Bus Accident AP News Breaking News latest news overspeeding Road Accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.