हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

AP crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

Tejaswini Y
AP crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

లండన్ జాబ్ పేరుతో ఏపీ మహిళకు భారీ మోసం

ఆంధ్రప్రదేశ్‌(AP crime)లోని కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన ఓ మహిళకు విదేశీ ఉద్యోగం పేరిట మోసం జరిగింది. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన మైఖేల్ విన్సెంట్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram Scam) ద్వారా పరిచయమైన అతడు తనను ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా పరిచయం చేసుకొని, నకిలీ ఇంటర్వ్యూ ప్రక్రియలు నిర్వహించాడు.

Read also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

Instagram Scam
AP crime: Instagram introduction.. young woman deceived

నకిలీ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ వలలో తాడిగడప మహిళ

అంతేకాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్‌లను తలపించే విధంగా తయారు చేసిన ఫేక్ ఈమెయిళ్లను పంపిస్తూ విశ్వాసం కలిగించాడు. చివరకు వీసా, ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో 7,500 పౌండ్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మహిళకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి ఆఫర్లను నమ్మేముందు అధికారిక ధృవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870