📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP Crime: ప్రియురాలి వేధింపులకు బలైన ప్రియుడు

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గర్భవతినంటూ డబ్బుకోసం బ్లాక్ మెయిల్(Blackmail) ప్రేమ.. పెళ్లి ఈ రెండు ప్రతివ్యక్తి జీవితంలో ముఖ్యమే. కోటీశ్వరుడికైనా.. పేదవాడికైనా స్పందించే మనసు ఒకేలా ఉంటుంది. ఓ తోడు కోసం పరితపిస్తుంది. జీవనయానంతో తన తోడుకోసం ప్రతి అమ్మాయి, అబ్బాయి అన్వేషిస్తారు. స్వచ్ఛమైన, నిజమైన ప్రేమలు నేటికాలంలో కొరవడుతున్నది. స్వార్థం, సంకుచితం, ధనాపేక్ష ఇవన్నీ ప్రేమను చంపేస్తున్నాయి. అందుకే ప్రేమ పేరుతో ఇటీవల మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి ప్రేమ పేరుతో యువకుడి నుంచి అందినకాడికి దోచేయాలని యత్నించింది. దీంతో ఆ యువకుడు తనువు చాలించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: TG Weather: వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

AP Crime

గర్భం.. ఐదు లక్షల డిమాండ్..

కర్నూలు జిల్లా(Kurnool District) ఎమ్మిగనూరులో ల్యాబ్ లో పనిచేస్తున్న అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో అరుణ గర్భం దాల్చడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. కృపాసాగర్ నుంచి 5లక్షలు లాగేసింది. అయితే మూడునెలల క్రితం మరో యువతితో కృపాసాగర్ వివాహం చేసుకున్నాడు.

ల్యాబ్ వద్ద గొడవ, ఆత్మహత్య చేసుకున్న కృపాసాగర్

అయితే అరుణ తాను మరోసారి తాను గర్భిణీ అని దానికి కృపాసాగర్ కారణం అంటూ ల్యాబ్ వద్ద గొడవకు దిగింది. అరుణ వేధింపులు తాళలేక కృపాసాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ డబ్బు కోసం తన భర్తను బ్లాక్ మెయిల్ చేసిందని, అందుకే తన భర్త తనువు చాలించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరుణపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

andhra pradesh crime Extortion/Blackmail Google News in Telugu Latest News in Telugu police investigation Relationship crime Suicide due to harassment Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.