हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Telugu News:AP Crime: రైలులో మహిళపై లైంగిక దాడి..

Pooja
Telugu News:AP Crime: రైలులో మహిళపై లైంగిక దాడి..

AP Crime: రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు ప్రయాణిస్తున్న రైలులో జరిగిన ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, సంత్రగచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు స్టేషన్‌(AP Crime) నుంచి రైలు బయలుదేరిన తరువాత, మహిళ ఉన్న బోగీ పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ సమయంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఏదో పనితో వచ్చానని చెప్పి బోగీలోకి ప్రవేశించాడు. తర్వాత ఆ వ్యక్తి కత్తితో మహిళను బెదిరించి, ఆమె హ్యాండ్‌బ్యాగ్, మొబైల్ ఫోన్, డబ్బు లాక్కొన్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి(Sexual assault) చేశాడు.

Read Also: Karnataka crime:డ్రాప్‌ చేస్తామని చెప్పి…అత్యాచారం – ఇద్దరు అరెస్ట్

AP Crime

ఘటన అనంతరం నిందితుడు పెద్దకూరపాడు స్టేషన్ వద్ద రైలునుంచి దిగిపారిపోయాడు. బాధితురాలు చర్లపల్లి చేరుకున్న తర్వాత వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడి ఆచూకీ కోసం విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రన్నింగ్ ట్రైన్‌లలో మహిళా భద్రత పై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రాజమహేంద్రవరం నుంచి గుంటూరు మధ్య ప్రయాణిస్తున్న సంత్రగచి స్పెషల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు ఎక్కడ ఫిర్యాదు చేసింది?
బాధితురాలు చర్లపల్లి చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడు ఎవరని తెలిసింది?
ఇప్పటికీ నిందితుడి పూర్తి వివరాలు తెలియలేదు. అతడు సుమారు 40 ఏళ్ల వయస్సులో ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్

ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్

వైసిపిదంతా హింసాత్మక రాజకీయం

వైసిపిదంతా హింసాత్మక రాజకీయం

నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి

ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి

మోహన్ బాబు , విష్ణులను అరెస్ట్ చేస్తారా ?

మోహన్ బాబు , విష్ణులను అరెస్ట్ చేస్తారా ?

ఏలూరులో 500 ఎకరాల్లో ‘కోకో సిటీ’, రైతులకు భారీ బూస్ట్!

ఏలూరులో 500 ఎకరాల్లో ‘కోకో సిటీ’, రైతులకు భారీ బూస్ట్!

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు – మంత్రి దుర్గేశ్

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు – మంత్రి దుర్గేశ్

ఢిల్లీలో లోకేశ్ మిషన్, కేంద్రంతో కీలక నిధుల చర్చలు!

ఢిల్లీలో లోకేశ్ మిషన్, కేంద్రంతో కీలక నిధుల చర్చలు!

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య

శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?

రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?

📢 For Advertisement Booking: 98481 12870