📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

AP Crime: పెళ్లికి అంగీకరించలేదని.. బాలుడి దారుణ హత్య

Author Icon By Pooja
Updated: December 26, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందూపురం(AP Crime) పట్టణంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న వీరేశ (13) అనే బాలుడిని అతని అక్కను వివాహం చేసుకోవాలని కోరిన వ్యక్తి కుటుంబం నిరాకరించడంతో తీవ్రంగా కొట్టిన ఘటన చివరకు ప్రాణాంతకంగా మారింది.

Read Also: TG Crime: అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి

పోలీసుల కథనం ప్రకారం, కర్ణాటకకు చెందిన దొడ్డయ్య అనే వ్యక్తి బాలుడు(AP Crime) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి రోకలితో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దొడ్డయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనను కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Child Murder Case Google News in Telugu Hindupur Crime News Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.